పాస్‌, ఫెయిల్‌ లేదు.. డైరెక్ట్‌ ప్రమోట్‌
హైదరాబాద్‌ :   కామన్ ‌ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు. కరోనా లాక్‌డౌన్‌ ఎప్పటివరకు ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మే 7 తర్వాతి పరిస్థితులను బట్టి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఒక …
మ‌మ్మ‌ల్ని ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి: ద‌ర్శ‌కుడు
ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు మ‌ద్ద‌తు తెలిపారు. సినిమా రంగం సైతం వాటి షూటింగ్‌ల‌ను, రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ హీరో త‌న సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూ సాహ‌సానికి పూనుకున్నాడు. బ్లెస్సీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న "ఆడు జీవితం" సిన…
కోవిడ్‌తో పోరాడే వైద్య సిబ్బందికి భారీ ఆసరా
న్యూఢిల్లీ  : మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో పాజిటివ్‌ రోగులకు సేవలు అందిస్తూ వైద్య సిబ్బంది ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందచేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌  బుధవారం వెల్లడించారు. కరోనా కేసులను పరిశీలించే వైద్య సిబ్బంది సైనికులకు ఏమాత్రం …
మ‌మ్మ‌ల్ని ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలి: ద‌ర్శ‌కుడు
ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్‌కు అన్ని రంగాల వారు మ‌ద్ద‌తు తెలిపారు. సినిమా రంగం సైతం వాటి షూటింగ్‌ల‌ను, రిలీజ్‌ల‌ను వాయిదా వేసుకుంది. అయితే ఇలాంటి కష్ట కాలంలోనూ ఓ హీరో త‌న సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటూ సాహ‌సానికి పూనుకున్నాడు. బ్లెస్సీ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న "ఆడు జీవితం" సిన…
‘కామెంటరీ ప్రొఫెషన్‌కు దూరం చేయొద్దు’
న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కామెంటరీ ప్యానల్‌ నుంచి ఉద్వాసనకు గురైన  సంజయ్‌ మంజ్రేకర్‌ కు మాజీ క్రికెటర్‌ చంద్రకాంత్‌ పండిట్‌ బాసటగా నిలిచాడు. అతన్ని తిరిగి కామెంటరీ ప్యానల్‌లోకి తీసుకోవాలని బీసీసీఐని అభ్యర్థించాడు. స్వతహాగా తన వ్యాఖ్యానంలో దూకుడు స్వభావం ఉన్న మంజ్రేకర్‌.. …
ఉరితీయొద్దు: దోషుల లాయర్‌
న్యూఢిల్లీ:  ‘‘వాళ్లను భారత్‌- పాకిస్తాన్‌ సరిహద్దుకు పంపండి లేదా డోక్లాంకు పంపండి. అంతేగానీ వాళ్లను ఉరితీయకండి. వాళ్లు దేశ సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని  నిర్భయ  దోషుల తరఫు న్యాయవాది ఏపీ సింగ్‌ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తాను అఫిడవిట్‌ దాఖలు చేస్తానని పేర్కొన్నారు. డిసెంబరు 16, 2012లో క…